logo

ఏలూరుజిల్లా కైకలూరు

ఏలూరుజిల్లా

కైకలూరు

12 -12 -23
కైకలూరు నియోజకవర్గంముదినేపల్లి మండలం విశ్వనాద్రి పాలెంలోఅప్పుల బాధ పడలేక భార్యాభర్తల ఆత్మహత్య

విశ్వనాద్రిపాలెం కు చెందిన పరసామత నాగబాబువయసు 30 సంవత్సరాలు
పరసాఅనూష వయసు25 సంవత్సరాలు

వారికి 2015లోో వివాహం అయినది ఒక పాప 5సం::బాబు6సం::

అప్పుల బాధ పడలేకఆత్మహత్య

కైకలూరు రూరల్ సీఐకృష్ణ కుమార్ ముదినేపల్లి ఎస్సై వెంకట్ కుమార్ కేసును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

0
0 views