ఏలూరుజిల్లా
కైకలూరు
ఏలూరుజిల్లా
కైకలూరు
12 -12 -23
కైకలూరు నియోజకవర్గంముదినేపల్లి మండలం విశ్వనాద్రి పాలెంలోఅప్పుల బాధ పడలేక భార్యాభర్తల ఆత్మహత్య
విశ్వనాద్రిపాలెం కు చెందిన పరసామత నాగబాబువయసు 30 సంవత్సరాలు
పరసాఅనూష వయసు25 సంవత్సరాలు
వారికి 2015లోో వివాహం అయినది ఒక పాప 5సం::బాబు6సం::
అప్పుల బాధ పడలేకఆత్మహత్య
కైకలూరు రూరల్ సీఐకృష్ణ కుమార్ ముదినేపల్లి ఎస్సై వెంకట్ కుమార్ కేసును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.